కైకలూరులో 14వ రోజుకు చేరిన అన్నా క్యాంటీన్

85చూసినవారు
డొక్కా సీతమ్మ స్ఫూర్తితో కైకలూరులో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ మంగళవారం నాటికి 14వ రోజుకు చేరింది. దాతలు తోకల మురళికృష్ణ, తలారి వెంకటేశ్వరరావు, నాగబోయిన నాంచారయ్యల ఆర్థిక సాయంతో సుమారు 400 మందికి అన్నదానం చేసినట్లు జనసేన నాయకులు కొల్లి వర ప్రసాద్ (బాబీ), టీడీపీ యువత రాష్ట కార్యదర్శి పూల రాజీలు తెలిపారు. ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ను అధికారంగా ప్రారంభించేంతవరకు అన్నదానం చేస్తాం అని తెలిపారు.

సంబంధిత పోస్ట్