అత్యంత వైభవంగా గురుపౌర్ణమి పర్వదిన వేడుకలు

70చూసినవారు
కైకలూరు నియోజకవర్గ వ్యాప్తంగా బాబా వారి మందిరాలలో ఆదివారం గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మండవల్లిలోని శ్రీ షిరిడి సాయి మందిరంలో జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా తెల్లవారుజాము నుండి స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేక హారతులిచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్