మహిళలకు చెక్కులు పంపిణీ చేసిన జెసి

571చూసినవారు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గురువారం జిల్లా పరిషత్ ఫంక్షన్ హాల్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం వివిధ బ్యాంకుల ద్వారా డ్వాక్రా సంఘాలకు రుణాలను అందించింది. జిల్లావ్యాప్తంగా 113 మంది మహిళలకు 78 లక్షల రుణ మొత్తం రూ. వారి ఖాతాలలో బ్యాంకు అధికారులు జమ చేశారు. మహిళలు వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి అభివృద్ధి చెందాలని జెసి గీతాంజలి శర్మ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్