May 03, 2024, 07:05 IST/కోరుట్ల
కోరుట్ల
మల్లాపూర్ ఎంపీ అరవింద్ ప్రచారం
May 03, 2024, 07:05 IST
మల్లాపూర్ మండలంలోని ఆయా గ్రామాలలో నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ శుక్రవారం ప్రచారాన్ని నిర్వహించారు. బీజేపీతోనే పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యమైందన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని సైతం తెరిపిస్తామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ నుంచి పోటీచేస్తున్న తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండలధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.