May 01, 2024, 14:05 IST/చొప్పదండి
చొప్పదండి
వడదెబ్బతో ఐదేళ్ల బాలుడు మృతి
May 01, 2024, 14:05 IST
రామడుగు మండలం గోపాల్రావుపేట గ్రామానికి చెందిన కళ్లెం అంజయ్య పుష్ప దంపతుల కుమారుడు యశ్వంత్ (5) వడదెబ్బతో బుదవారం మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. వారి కథనం ప్రకారం. ప్రకారం రోజువారీ లాగే ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న యశ్వంత్ ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడి మృతిచెందినట్లు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన అంజయ్య పుష్ప దంపతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.