లంక గ్రామాలకు వెళ్లే ప్రసక్తే లేదు

70చూసినవారు
తోట్లవల్లూరు మండల పరిధిలోని కృష్ణనదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని లంక గ్రామాలకు వెళ్ళనిచ్చేది లేదని పోలీస్ యంత్రాంగం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఉదయానికి మండల కేంద్రమైన తోట్లవల్లూరు సమీపంలో ఉన్నటువంటి కృష్ణ కరకట్టకు వరద నీరు తాకటంతో లంక గ్రామాలకు ప్రజలను రైతాంగాన్ని వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్