కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి సీఎం జగన్: ఉప్పాల

62చూసినవారు
కరోనా కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి సీఎం జగన్ అని పెడన నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఉప్పాల రాము అన్నారు. వైఎస్ఆర్ చేయూత వారోత్సవాల్లో భాగంగా పెడన పట్టణం శుక్రవారం నాడు కృత్తివెన్ను మండలం గరిసిపూడిలో నిర్వహించిన కార్యక్రమంలో రాము ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మహిళలు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్