బంటుమిల్లి మండలం రామవరపు మోడీ గ్రామంలో శుక్రవారం పెడన నియోజకవర్గ తెలుగుదేశం &
జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో 50 కుటుంబాల వారు 100 మందికి పైగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం &
జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఆహర్నిశలు కృషి చేయలని కొరారు.