కంకిపాడులో 8లక్షలకు పైగా నగదు సీజ్

6439చూసినవారు
కంకిపాడులో 8లక్షలకు పైగా నగదు సీజ్
ఎన్నికల దృష్యా కంకిపాడులోని రొయ్యూరు రొడ్డులో శుక్రవారం ఆకస్మికంగా జరిపిన వాహన తనిఖీల్లో రొయ్యూరుకు చెందిన లుక్కా రాజేష్ వద్ద 8. 90 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. నగదుకి సరైన పత్రాలు చూపించకపోవడంతో రాజేష్ దగ్గర నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు.