ఏ. కొండూరులో టిడిపి జెండా దిమ్మ ఆవిష్కరణ

52చూసినవారు
ఏ. కొండూరు లోని పోలిశెట్టిపాడులో టీడీపీ జెండా దిమ్మెను ఎమ్మెల్యే శ్రీనివాసరావు శుక్రవారం ఆవిష్కరించారు. 13 మంది విద్యార్థినిలకు తన సొంత ఖర్చులతో 13 సైకిళ్ళను ఎమ్మెల్యే కొలికపూడి అందజేశారు. పాఠశాలకు రోజు సుమారు 3 కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్ళే విద్యార్థుల బాధను చూడలేక తమ గొప్ప మనస్సుతో విద్యార్థుల కళ్ళల్లో ఆనందం కోసం సమయానికి పాఠశాలకు వెళ్లే విధంగా బాల బాలికలకు సైకిల్లను ఎమ్మెల్యే అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్