ఇంద్రకీలాద్రి పై అమ్మవారిని దర్శించుకున్న సీఎం

78చూసినవారు
నేడు తిరుమల నుండి విజయవాడ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా ఇంద్రకీలాద్రి పై అమ్మవారిని దర్శంచుకున్నారు. చంద్రబాబు ఈవో కేఎస్ రామారావు ఇతర ఆలయ అధికారులు స్వాగతం పలికారు. చంద్రబాబు రాకతో పోలీసులు పఠిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్