వరద బాధితులకు ఆహారం పంపిణీ చేసిన ఎమ్మెల్యే

74చూసినవారు
విజయవాడ జెఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో వరద బాధితులకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆహారం పంపిణీ చేశారు. విజయవాడలో జక్కంపూడి జెఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో సోమవారం వరద బాధితులకు, నిరాశ్రయులకు ఆహారం, తాగునీరు, పాలు, బిస్కెట్లను స్వయంగా అందజేశారు. మూడు పూటలా బాధితులకు ఆహారం అందించే విధంగా చర్యలు చేపట్టారు. ఒకే ప్రాంతంలో కాకుండా మారుమూల ప్రాంతాలకు కూడా లోడర్ లో వెళ్ళి ఆహారాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్