2 గేట్లు ఎత్తి 8, 958 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల

72చూసినవారు
కర్నూలు జిల్లా సుంకేసుల రిజర్వాయర్ కు స్వల్పంగా వరద ప్రవాహం కోనసాగుతుంది. బుధవారం ఉదయం ఎగువ ప్రాంతాల నుంచి 11, 403 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని డ్యాం జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో రిజర్వాయర్ నుంచి 2 గేట్లు ఎత్తి 8, 958 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 1. 235 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. కేసీ కెనాల్ కు 2, 445 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్