నేడు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాక

60చూసినవారు
నేడు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాక
రాష్ట్రీయ పోషణ మాసోత్సవాల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జెల వెంకటలక్ష్మి గురువారం కర్నూలు రానున్నట్లు ఐసీడీఎస్ పీడీ వెంకటలక్షుమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 1 నుంచి రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాస్థాయి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం అనంతరం స్టేట్ గెస్ట్ హౌస్ లో వినతులు స్వీకరిస్తారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్