ఏ. పీ. టీ. ఎఫ్ 80 వసంతాల ఓక్ జూబ్లీ వేడుకలు

73చూసినవారు
ఏ. పీ. టీ. ఎఫ్ 80 వసంతాల ఓక్ జూబ్లీ వేడుకలు
జిల్లా కేంద్రమైన కర్నూలులో ఏ. పీ. టీ. ఎఫ్ 80 వసంతాల ఓక్ జూబ్లీ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించినట్లు ఏ. పీ. పి. ఈ. టి. స్ & ఎస్. ఏ. పి. ఈ. జిల్లా నాయకులు చందు నాయక్ మీడియాకు తెలిపారు. ముఖ్యఅతిథిగా జిల్లా ఎంపీ నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, జిల్లా ఏపీ పిఈటిస్ & ఎస్ ఎ పి ఈ అసోసియేషన్ అధ్యక్షులు జోసెఫ్ లక్ష్మయ్య, ఫ్యాప్టో రాష్ట్ర నాయకుడు హృదయ రాజ్, నంద్యాల జిల్లా నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్