వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులు చేపడతాం-టిడిపి అభ్యర్థి

1088చూసినవారు
పత్తికొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఎంపీ అభ్యర్థి నాగరాజు మీడియా సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. కర్నూలు జిల్లా పరిధిలో గల వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులు పూర్తి చేసి ఆలూరు పత్తికొండ ప్రాంతాలను చేస్తానని హామీ ఇచ్చారు. వలసల నివారణకు ప్రత్యేక పథకాలు చేపడతామని మన ప్రాంత వాసులు బ్రతకడానికి దూరప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా చూస్తానన్నారు. నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్