ఓటును నిర్భ‌యంగా వినియోగించుకోండి

549చూసినవారు
ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు త‌మ ఓటును నిర్భ‌యంగా వినియోగంచుకోవాల‌ని డిఎస్‌పి శివ నారాయ‌ణ స్వామి సూచించారు. ఆదివారం జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు ఆదోని మండ‌లం పెద్దతుంబలం, కుప్పగల్  గ్రామాల్లో ఎస్ఎ స్ బి ఫోర్సు కవాతు నిర్వహించారు. ఆదోని రూరల్ సీఐ నిరంజన్ రెడీ, పెద్ద తుంబలం ఎస్ఐ చిన్న పీరయ్య, ఎస్ఐ శ్రీనివాసులు, ఆదోని రూరల్ ఎస్ఐ స్వామి, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్