పూర్వ విద్యార్థికి పరామర్శ

1083చూసినవారు
పూర్వ విద్యార్థికి పరామర్శ
ఆర్లగడ్డ పట్టణంలోని ఎంబీనగర్ ఎస్సీ కాలనీలో నివసిస్తున్న మార్తమ్మ కుమారుడైన యాకోబు నడవలేని స్థితిలో ఉన్నందున ఆయనతో పాటు చదువుకున్న పూర్వ విద్యార్థులు ఇంటికి వెళ్లి పరామర్శించి 3000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎండి రఫీ భాష, పశువుల ఖాద్రి, దామోదర్ రెడ్డి, అల్లా ప్రకాష్, మాజీ ఎంపీటీసీ మాదం రవి, లక్ష్మీదేవి, చంద్ర, విజయ, తదితరులు పాల్గొని మున్ముందు వారికి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్