నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ

81చూసినవారు
నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ
రుద్రవరం మండల పరిధిలోని తిప్పారెడ్డిపల్లి గ్రామ సమీపంలోని లింగమయ్య స్వామి ఆర్చి దగ్గర సుమారు రూ 3.5 కోట్ల వ్యయంతో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శుక్రవారం నాడు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రమణారెడ్డి, కన్స్ట్రక్షన్ డి.ఈ రాజేష్, ఆళ్లగడ్డ అసిస్టెంట్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. డి రవికాంత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్