గంగుల భిజెంద్ట రెడ్డి గెలుపు ఖాయం

1063చూసినవారు
గంగుల భిజెంద్ట రెడ్డి గెలుపు ఖాయం
ఆళ్లగడ్డ నియోజకవర్గం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వందల కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న అల్లగడ్డ శాసన సభ్యులు గంగుల భిజెంద్ట రెడ్డి అన్నారు. శిరివెళ్ల మండల పరిధిలోని జీనపల్లె గ్రామ సచివాలయంలో సర్పంచ్ దగడ మహేశ్వరమ్మ, వైసిపి సీనియర్ నేత రాజా రెడ్డి అధ్యక్షతన మంగళ వారం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కైప రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్