గోల్డెన్ జూబ్లీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

652చూసినవారు
గోల్డెన్ జూబ్లీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ఆళ్లగడ్డ మండలం పాల్ సాగరంలో ఉన్నటువంటి జడ్పీహెచ్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అపూర్వ సాహసం చేసి కనీవినీ ఎరుగని రీతిలో గోల్డెన్ జూబ్లీ 1973లో స్థాపితమై 29-10-2023వ సంవత్సరం వరకు 50 సంవత్సరాలు పూర్తి అయిన శుభ సందర్భంగా గురువులను ఘనంగా సన్మానించి గోల్డెన్ జూబ్లీ నిర్వహించారు. ఈ సమ్మేళనం లో పూర్వ విద్యార్థులు గురువుల పాదాభివందనములు చేసి వారి ఆశీర్వాదాన్ని స్వీకరించారు.

సంబంధిత పోస్ట్