ప్రజా సంక్షేమమే మాధ్యేయం అంటున్న ఎమ్మెల్యే

55చూసినవారు
ప్రజా సంక్షేమమే మాధ్యేయం అంటున్న ఎమ్మెల్యే
ఆళ్లగడ్డ పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో గురువారం రోజున ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని బియ్యం కందిపప్పు ధరలను తగ్గించి ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని కావున పట్టణ ప్రజలు ఈ అవకాశం వినియోగించుకోవాలని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్