అశేష జనవాహిని మధ్య సిద్దేశ్వర స్వామి రథోత్సవం

566చూసినవారు
హొళగుంద కొండ గుహల్లో వెలసిన శ్రీ సిద్దేశ్వర స్వామి మహారథోత్సవం ఆదివారం సాయంత్రం రమణీయంగా జరగింది. సిద్దేశ్వర, సిద్దమ్మల కల్యాణోత్సవ కార్యాక్రమం వైభవంగా నిర్వహించా రు. దేవాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజ లు చేశారు. సాయంత్రం ఆశేష జన వాహిని మధ్య రథోత్సవం జరిగినది. ఈ కార్యక్రమానికి కర్ణాటక, తెలంగాణ నుంచి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్