పత్తికొండకు 400 వాహనాల్లో తరలిన టిడిపి నాయకులు

1549చూసినవారు
ఆలూరు నియోజకవర్గం నుండి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదిలి రా మహాసభకు 400 వాహనాల్లో తరలివెళ్లారు. ఇన్చార్జి కోట్ల సుజాతమ్మ, మాజీ ఇంచార్జీలు వీరభద్ర గౌడ్, వైకుంఠ సోదరులు, సీనియర్ నాయకులు ఈ గోవింద్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం ఆలూరు హొళగుంద, హాలహర్వి, అస్పరి, చిప్పగిరి, దేవనకొండ మండలాల, గ్రామాల నాయకులు భారీ ఎత్తున పత్తికొండకు తరలి వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్