బడ్జెట్ కేవలం కబుర్లగారడి బడ్జెట్

54చూసినవారు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం కబుర్లగారడి బడ్జెట్ అని కాంగ్రెస్ పార్టీ డోన్ నియోజకవర్గ సీనియర్ నాయకులు గార్లపాటి మద్దిలేటిస్వామి అన్నారు. మంగళవారం డోన్ పట్టణంలోని కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజి, విశాఖ రైల్వేజోన్, కడపస్టీల్ ప్లాంటు, విజయ వాడ, విశాఖమెట్రో, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను ప్రస్తావించకపోవటం దారుణం అన్నారు.

సంబంధిత పోస్ట్