Apr 20, 2024, 15:04 IST/షాద్నగర్
షాద్నగర్
షాద్ నగర్ ఏసిపి రంగస్వామికి రివార్డు
Apr 20, 2024, 15:04 IST
కట్టుకున్న భార్యపై కిరోసిన్ పోసి కిరాతకంగా నిప్పంటించిన భర్తకు న్యాయస్థానం జీవిత ఖైదు శిక్షను విధించింది. ఈ కేసులో పురోగతి సాధించి అప్పట్లో విచారణ అధికారిగా ఉన్న షాద్ నగర్ ఏసిపి రంగస్వామికి శనివారం రాచకొండ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఐపిఎస్ రివార్డు అందజేశారు. కేసు పూర్వ పరాలను పరిశీలిస్తే ఈ సంఘటనలో అలివేలు 2016వ సంవత్సరం 24వ తేదీ ఆగస్టు నెలలో దుర్మరణం పాలయింది.