సుంకేసులకు కొనసాగుతున్న వరద ప్రవాహం

52చూసినవారు
తుంగభద్ర నదిపై ఉన్న సుంకేసుల బ్యారేజీకి ఎగువ నుంచి నీటి ప్రవాహం కొనసాగుతోందని జలాశయం జేఈ రాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్యారేజీలోకి 20, 361 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండగా, కేసీ కాలువకు 2, 445 క్యుసెక్కులు, నదిలోకి 17, 916 క్యుసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 1. 235 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్