నందికొట్కూరు పట్టణంలో హాజీనగర్ కాలనీ చెందిన కార్పెంటర్ పనిచేసే రాజేష్ అనే యువకుడు మిడుతూరు రోడ్డులో ఉన్న చెట్టుకు ఉరి
వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వెంకట్ రమణ తెలిపారు. ఎస్సై గురువారం మాట్లాడుతూ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.