టీడీపీలో చేరిన మిడుతూరు మండల వైసీపీ నాయకులు

2956చూసినవారు
టీడీపీలో చేరిన మిడుతూరు మండల వైసీపీ నాయకులు
మిడుతూరు మండలంలో వైసీపీ నాయకులు నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. 30 కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరడం జరిగిందని టీడీపీ నాయకులు గిత్త జయసూర్య తెలిపారు. వారు మాట్లాడుతూ.. త్వరలోనే మిడుతూరు మండలంలో వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు శివరామిరెడ్డి, సుభాన్, బాబుసాహెబ్, రవి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్