నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ గా పి.ఎస్.ఎస్ నాయుడు

76చూసినవారు
నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ గా పి.ఎస్.ఎస్ నాయుడు
ఏపీ వాల్మీకి బోయ సంఘం ఆదేశాల మేరకు, జనరల్ సెక్రటరీ జక్కుల శ్రీనివాసరావు, నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ గా పసుల శ్రీనివాస్ నాయుడుని ఎంపిక చేసినట్లు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన బోయ వాల్మీకి సంఘం నేతలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. బోయ బీసీ సంఘం సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి, చైతన్యం కోసం పని చేస్తానని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్