పౌష్టికాహార కిట్లను పంపిణీ చేసిన వేంపెంట సర్పంచ్

76చూసినవారు
పౌష్టికాహార కిట్లను పంపిణీ చేసిన వేంపెంట సర్పంచ్
పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రాలలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, బాలికలకు ప్రభుత్వం పంపిణీ చేసిన పౌష్టికాహార కిట్లను గ్రామ సర్పంచ్ వై. మాణిక్యమ్మ శనివారం పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్-1వ తేదీ నుండి 30వ తేదీ వరకు పౌష్టికాహార మాసోత్సవాలను నిర్వహించడం జరుగుతున్నదని అన్నారు.

సంబంధిత పోస్ట్