సమయపాలన తప్పనిసరిగా పాటించాలి

71చూసినవారు
సమయపాలన తప్పనిసరిగా పాటించాలి
కర్నూలు సర్వజన వైద్యశాలలో పనిచేసే వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి ఎస్ఆర్ఎస్ అటెండెన్స్ నమోదు చేసుకోవాలని ఆసుపత్రి పర్యవేక్షకుడు డా. ప్రభాకరరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆసుపత్రిలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వెళ్లేటప్పుడు అటెండెన్స్ వేయాలన్నారు. కార్యాలయ సిబ్బంది ఉదయం 10. 30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, వైద్యులు, సిబ్బంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆసుపత్రిలో ఉండాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్