పల్లెనిద్ర కార్యక్రమంలో ఎస్ఐ నిరంజన్ రెడ్డి.

575చూసినవారు
పల్లెనిద్ర కార్యక్రమంలో ఎస్ఐ నిరంజన్ రెడ్డి.
నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని పెద్ద కంబలూరు గ్రామంలో శనివారం రాత్రి రుద్రవరం ఎస్ఐ నిరంజన్ రెడ్డి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామ ప్రజలకు రాబోయే ఎలక్షన్లో ఎలాంటి గొడవలు చేయకుండా ఉండాలని అలాగే అందరూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించాలని, డిజె వంటి సౌండ్ అనుమతి లేదని ఎవరైనా ఇలాంటి వాటిని ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలు గమనించాలని కోరారు.

సంబంధిత పోస్ట్