చికిత్స పొందుతూ రోడ్డు ప్రమాద బాధితుడు మృతి

77చూసినవారు
చికిత్స పొందుతూ రోడ్డు ప్రమాద బాధితుడు మృతి
గడివేముల మండలంలోని బూజునూరు వద్ద లారీ-మోటార్ సైకిల్ ఢీకొన్న సంఘటనలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ కోలుకోలేక గురువారం మృతి చెందాడు. ఎస్సై నాగార్జురెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిందుకూరుకు చెందిన బింగి ఎల్లా అర్జున్ (34) పిల్లలకు సెలవులు కావడంతో భార్య సొంత ఊరైన దామగట్లలో వదిలిపెట్టి ఇంటికి తిరిగి వస్తూ ప్రమాదానికి గురై నంద్యాల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్