ఎమ్మెల్యే చేతుల మీదుగా రాయితీపై కంది విత్తనాల పంపిణీ

69చూసినవారు
ఎమ్మెల్యే చేతుల మీదుగా రాయితీపై కంది విత్తనాల పంపిణీ
గడివేముల మండలంలోని గని గ్రామంలో సోమవారం నాడు మండల వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి చేతుల మీదుగా కంది విత్తనాలు రాయితీపై రైతులకు అందజేశారు. 30% రాయితీతో కంది విత్తనాలు కేజీ కేవలం 100 రూపాయలకు మాత్రమే రైతులకు ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏవో హేమ సుందర్ రెడ్డి అన్నారు. మంచాలకట్ట మురళీమోహన్ రెడ్డి, గని హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్