మండుటెండలో దళితుల రాస్తారోకో ధర్నా

1059చూసినవారు
పత్తికొండలో నాలుగు స్తంభాల మంటపం వద్ద ఎమ్మార్పీఎస్ దళిత సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు రాస్తారోకో, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇళ్ల పట్టాల పంపిణీలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. దళితుల ఐక్యత వర్ధిల్లాలి, ఎమ్మెల్యే డౌన్ డౌన్, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి అంటూ నినాదాలు ఇచ్చారు. ఎమ్మార్పీఎస్, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్