వేరుశనగ క్వింటా గరిష్ఠ ధర రూ. 6, 950

72చూసినవారు
ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ క్వింటా గరిష్ఠ ధర రూ. 6, 950, మధ్యస్థ ధర రూ. 6, 570, కనిష్ఠ ధర రూ. 3, 009ల వద్ద వ్యాపారులు కొనుగోలు చేశారు. మార్కెట్కు మంగళవారం 8, 703 వేరుశ నగ బస్తాలు అమ్మకానికి తెచ్చారు. ఆముదాలు క్వింటా గరిష్ఠ ధర రూ. 5, 330, మధ్యస్థ ధర రూ. 4, 950, కనిష్ఠ ధర రూ. 3, 560 పలికింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్