
ఎమ్మిగనూరు: పెన్షన్ పంపిణీలో టీడీపీ ఫ్లోర్ లీడర్
టీడీపీ ఫ్లోర్ లీడర్ 21వ వార్డు కౌన్సిలర్ వీ జి దయాసాగర్ మంగళవారం పెన్షన్లను పంపిణీ చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలో సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.