మదనపల్లె ఘటన.. విచారణ ముమ్మరం

76చూసినవారు
మదనపల్లె ఘటన.. విచారణ ముమ్మరం
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులు కాల్చివేత ఘటనకు సంబంధించి నాలుగో రోజు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా మూడు జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దారులతో సమీక్ష నిర్వహించారు. గడిచిన మూడేళ్లలో ల్యాండ్ కన్వర్షన్ చేసిన భూముల వివరాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్