అటారీ-వాఘా సరిహద్దులో కశ్మీరీ వేర్పాటువాది గిలానీ ఫోటోను ప్రదర్శించిన పాక్

65చూసినవారు
అటారీ-వాఘా సరిహద్దులో కశ్మీరీ వేర్పాటువాది గిలానీ ఫోటోను ప్రదర్శించిన పాక్
అటారీ-వాఘా బోర్డర్ వద్ద కశ్మీరీ వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీ ఫోటోతో కూడిన బిల్‌బోర్డును పాకిస్తాన్ తన సరిహద్దు వైపు ప్రదర్శించింది. ఈ ఫోటోకు సంబంధించి సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఇప్పటికే పాకిస్థాన్ రేంజర్లతో నిరసన తెలిపింది. సరిహద్దు ప్రాంతం రాజకీయ ప్రదర్శనకు వేదిక కావద్దని సూచించింది. కాగా, హురియత్ కాన్ఫరెన్స్ కు చెందిన గిలానీ 2021లో మరణించాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్