నారా లోకేశ్‌కు పప్పు వండి తెచ్చిన మంత్రి అమర్నాథ్ (వీడియో)

1878చూసినవారు
గాజువాకలో జరిగిన ‘శంఖారావం’ సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు కోడి గుడ్డు గిఫ్ట్‌గా ఇచ్చిన విషయం తెలిసిందే. ఏపీ పరువును మంత్రి అమర్నాథ్ అంతర్జాతీయ స్థాయిలో తీశారని ఆరోపిస్తూ గుడ్డును బహూకరించారు. దీనిపై తాజాగా మంత్రి అమర్నాథ్ స్పందించారు. ‘నారా లోకేశ్ కోసం మట్టి కుండలో పప్పు వండుకొని తెచ్చాను. నన్ను పంపించమన్నా పంపిస్తాను. వాళ్లే వచ్చి తీసుకెళ్లాలనుకున్నా ఓకే.’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్