సిపిఎం నాయకులు భాస్కర్ రెడ్డి మృతి

53చూసినవారు
సిపిఎం నాయకులు భాస్కర్ రెడ్డి మృతి
నందికొట్కూరు మండలంలోని కొణిదేల గ్రామానికి చెందిన సిపిఎం నాయకులు భాస్కర్ రెడ్డి గురువారం మృతి చెందారు. ఈ నెల 13న (శుక్రవారం) నందికొట్కూరుకు వస్తుండగా ముచ్చు మర్రి గ్రామానికి చెందిన ట్రాక్టర్ భాస్కర్ రెడ్డి బైకులు ఢీకొంది. గాయాల పాలైన ఆయన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. నాగేశ్వరరావు నాయకులు పక్కిన సాహెబ్ గోపాలకృష్ణ ఒక ప్రకటన తెలిపారు.

సంబంధిత పోస్ట్