విద్యార్థి చదువుకో, గమ్యాన్ని చేరుకో పోస్టర్ ఆవిష్కరణ

58చూసినవారు
విద్యార్థి చదువుకో, గమ్యాన్ని చేరుకో పోస్టర్ ఆవిష్కరణ
మండల కేంద్రమైన నంది కొట్కూరు లోని తహసీల్దార్ మరియు పోలీస్ స్టేషన్ లలో బుధవారం నంద్యాల జిల్లా ప్రగతిశీల ప్రధాన కార్యదర్శి డక్క కుమార్ ఆధ్వర్యంలో తహసీల్దార్ శ్రీనివాసులు, పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, రూరల్ సీఐ సుబ్రమణ్యం, ఎస్ఐ చంద్రశేఖర్ చేతుల మీదుగా విద్యార్థి చదువుకో గమ్యాన్ని చేరుకో అనే పోస్టర్ ను బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నంది కొట్కూరు పిఎస్ఎఫ్ నాయకులు అశోక్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్