మహిళకు వంట పాత్రలు పంపిణీ

74చూసినవారు
నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణంలోని శంకర్ నగర్ లో ఇటీవల బుడ్డమ్మ అనే మహిళకు చెందిన గుడిసె కాలిపోయింది. ఈ విషయాన్ని జిల్లా చైర్మన్ దస్తగిరి దృష్టికి స్థానిక నాయకులు తీసుకెళ్లారు. నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు దస్తగిరి పర్ల బాధితురాలికి టార్పాలిన్ పట్టా, చీరలు వంట పాత్రలు శనివారం పంపిణీ చేశారు. మునురుద్దీన్, నాగశేషులు, శ్రీనివాసులు, మణిరాజు నాయక్ వీఆర్వో చక్రిలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్