పాణ్యం: భూవివాదాల పరిష్కారమే రీసర్వే లక్ష్యం: జేసీ

64చూసినవారు
భూవివాదాల పరిష్కారమే రీసర్వేల లక్ష్యమని కర్నూలు జాయింట్‌ కలెక్టర్‌ బి. నవ్య అన్నారు. శుక్రవారం ఓర్వకల్లు మండలం తిప్పాయపల్లెలో రీసర్వేలో వచ్చిన భూసమస్య పరిష్కార గ్రామసభలో మాట్లాడారు. గత ప్రభుత్వంలో రీసర్వే పేరుతో తమకు అన్యాయం జరిగిందని, పాసు పుస్తకాల్లో కొలతలు, రీసర్వేలో వచ్చిన కొలతల్లో తేడా ఉన్నాయని రైతులు జేసీ దృష్టికి తీసుకెళ్లారు. సెక్షన 22ఏ తారుమారుకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్