ఆసుపత్రిలో సిబ్బంది లేకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం

59చూసినవారు
పాణ్యం మండలం మద్దూరు పీహెచ్సీ ఆసుపత్రిలో సిబ్బంది లేకపోవడంతో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మద్దూరు పీహెచ్సీని ఎమ్మెల్యే తనిఖీ చేశారు. ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు పలు సమస్యలు విన్నవించారు. వారు మాట్లాడారు. కుక్క కాటుకు మందు వేయాలని వచ్చిన వారిని నంద్యాలకు పంపుతున్నారన్నారని ఆరోపించారు. డాక్టర్లు అందుబాటులో ఉండరని, ఎవ్వరు వచ్చిన నంద్యాలకు పంపుతారని ఆందోళన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్