ఉద్యోగులకు నారా లోకేష్ భరోసా

60చూసినవారు
ఉద్యోగులకు నారా లోకేష్ భరోసా
ఉద్యోగులకు నారా లోకేష్ భరోసా ఇచ్చారు. మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న దివ్యాంగ ఉద్యోగులను సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కల్పించాలంటూ విజయవాడకు చెందిన ఏపీజీఎస్ డబ్ల్యూఎస్ దివ్యాంగ ఎంప్లాయిస్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. దీనిపై మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, సమస్యల పరిష్కారానికి ఇప్పటికే సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్