నారా లోకేష్ ఎమోషనల్ ట్విట్

72చూసినవారు
నారా లోకేష్ ఎమోషనల్ ట్విట్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం ఎమోషనల్ ట్విట్ చేశారు. మహిళా దినోత్సవ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళ అంటేనే సహనమూర్తి, నిత్యస్ఫూర్తి అని కొనియాడారు. భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళలేనని పేర్కొన్నారు. అంతటి అనిత్యాన్ని కలిగిన మహిళలకు తాను చేతులు జోడించి నమస్కారం చేశారు. ఈ సందర్భంగా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్