సంక్షేమం, అభివృద్ధి జగన్ కే సాధ్యం: వైసీపీ నేతలు

59చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని 9వ వార్డులో కౌన్సిలర్ శివకుమార్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతిగడపకు తిరుగుతూ వైసిపి ప్రభుత్వంలో పొందిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్