చంద్రబాబును సీఎం చేసుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది
దగదర్తి మండలం చవట పుత్తెడులో ఎన్డీఏ కూటమికి ఎమ్మార్పీఎస్ మద్దతులో బాగంగా డోర్ టు డోర్ ప్రచారం గురువారం జరిగింది. రాష్ట్రంలో మాదిగల ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణ, మాదిగలకు అన్ని రంగాల్లో సమాన హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడుని ముఖ్య మంత్రిని చేసుకుంటే రాష్ట్రం అబివృద్ధి జరుగుతుంది. అలాగే కావలి ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి గెలిపించుకోవాలని మండల కన్వీనర్ పోట్లూరు శీను అన్నారు.